Fri Dec 19 2025 22:28:08 GMT+0000 (Coordinated Universal Time)
చర్యలు తీసుకోక పోతే ఇక అంతే
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, [more]
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, [more]

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శికి నారా లోకేష్ లేఖ రాశారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉందని, ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నారా లోకేష్ కోరారు. ఎక్కడా ప్రజలు గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు. ఉపాధి అవకాశాలు దెబ్బతినకుండా తగిన పటిష్టమైన చర్యల కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని నారా లోకేష్ కోరారు. మాస్క్ ను కంపల్సరీ చేయడంతోపాటు అమలు కోసం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నారా లోకేష్ సూచించారు.
Next Story

