Wed Dec 24 2025 18:38:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు జరగాల్సిన కేఆర్ఎంబీ సమావేశం వాయిదా
కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ సమావేశం నేడు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ప్రస్తుతానికి ఈ [more]
కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ సమావేశం నేడు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ప్రస్తుతానికి ఈ [more]

కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం వాయిదాపడింది. ఈ సమావేశం నేడు జరగాల్సి ఉంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని కోరింది. ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బోర్డు సమావేశం వాయిదా వేయడంతో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు అయిందని చెప్పవచ్చు. సమావేశం తేదీని త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.
Next Story

