Sat Jan 31 2026 19:21:32 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: సిద్ధూ త్యాగం ఫలించేనా?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్యాగం ఫలించేటట్లుంది. ఆయన తన కుమారుడు యతీంద్ర కోసం తనకు పట్టున్న వరుణ నియోజకవర్గాన్ని త్యాగం చేశారు. అక్కడ కుమారుడు యతీంద్రకు అవకాశం కల్పించారు. తాను బాదామి, చాముండేశ్వరి నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. బాదామిలో ముందంజలో ఉన్న సిద్ధరామయ్య చాముండేశ్వరిలో మాత్రం వెనుకంజలో ఉన్నారు. మరోవైపు వరుణ నియోజకవర్గంలో మాత్రం సిద్ధరామయ్య కుమారుడు యతీంద్ర ముందంజలో ఉండటం విశేషం. యతీంద్ర విజయం సాధిస్తే సిద్ధూ త్యాగం ఫలించినట్లేనని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
- Tags
- amith shah
- bharathiya janatha party
- devegouda
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
Next Story
