Sun Mar 29 2026 01:00:36 GMT+0530 (India Standard Time)
బాబు నుంచి ప్రాణహాని ఉంది
టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసెలం మత్తయ్య తెలిపారు. ఆయన ఈ [more]
టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసెలం మత్తయ్య తెలిపారు. ఆయన ఈ [more]

టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసెలం మత్తయ్య తెలిపారు. ఆయన ఈ మేరకు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తాను ఓటుకు నోటు కేసులో అప్రూవర్ గా మారినందున తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని మత్తయ్య ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు.
Next Story

