Sat Apr 27 2024 19:34:05 GMT+0000 (Coordinated Universal Time)
నాంపల్లిలో జగన్...
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. ఆయన నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకుని ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. తిరిగి రేపటి నుంచి పాదయాత్రను కొనసాగించనున్నారు.
Next Story