Fri May 03 2024 10:01:51 GMT+0000 (Coordinated Universal Time)
ఈ సారి ప్రధాని ఆయనే
2019లో మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోదీ వైపే ఎక్కువ మంది మొగ్గుచూపుతున్నారని ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో తేలింది. 49 శాతం మంది ప్రధానిగా మళ్లీ మోదీనే ఉండాలనుకుంటున్నారని, 27 శాతం మంది కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ప్రధాని కావాలని భావిస్తున్నారని ఈ సర్వేలో తేలింది. ప్రియాంక గాంధీ వైపు మూడు శాతం మంది మొగ్గుచూపారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీకి మేజిక్ ఫిగర్ రాదని, ఎన్డీఏ అతి కష్టమ్మీద ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని సర్వేలో తేలింది
Next Story