Tue May 14 2024 23:34:44 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హైపవర కమిటీ తొలి భేటి
రాజధాని అమరావతి అంశంపై ఈరోజు హైపవర్ కమిటీ తొలి భేటీ జరగనుంది. ఈ భేటీలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించనుంది. [more]
రాజధాని అమరావతి అంశంపై ఈరోజు హైపవర్ కమిటీ తొలి భేటీ జరగనుంది. ఈ భేటీలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించనుంది. [more]
రాజధాని అమరావతి అంశంపై ఈరోజు హైపవర్ కమిటీ తొలి భేటీ జరగనుంది. ఈ భేటీలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ నివేదికలను హైపవర్ కమిటీ పరిశీలించనుంది. ఈ రెండు నివేదికలపై ఏపీ ప్రభుత్వం హై పవర్ కమిటీ ని నియమించిన సంగతి తెలిసిందే. దాదాపు 10 మంది మంత్రులు, అధికారులతో హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి నివేదిక ఇచ్చేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీకి మూడు వారాలు గడువు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైవపర్ కమిటీ భేటీ జరుగుతున్నా అధ్యయనానికి మరికొంత సమయం తీసుకోనుంది.
Next Story