Wed Jan 28 2026 20:47:40 GMT+0000 (Coordinated Universal Time)
High court : ఏపీ సర్కార్ పై హైకోర్టు మరోసారి సీరియస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేరచరితులను సభ్యులుగా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేరచరితులను సభ్యులుగా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో నేరచరితులను సభ్యులుగా నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. భారత వైద్య మండలి కేతన్ దేశాయ్ ను సభ్యుడిగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story

