Thu Jan 29 2026 05:33:14 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురు కొద్ది సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో [more]
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురు కొద్ది సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో [more]

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన నలుగురు కొద్ది సేపటి క్రితం ప్రమాణస్వీకారం చేశారు. వారి చేత ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన తోట త్రిమూర్తులు, మోషేన్ రాజు, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్ లు నలుగురు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. జగన్ అన్ని సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్నారనడానికి ఈ ఎమ్మెల్సీల ఎంపికే ఉదాహరణ అని సజ్జల అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.
Next Story

