Mon Dec 29 2025 21:35:44 GMT+0000 (Coordinated Universal Time)
మాజీ కేంద్ర మంత్రి రఘువంశ్ ప్రసాద్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రఘువంశ్ ప్రసాద్ ఇటీవల కరోనా బారిన పడి [more]
కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రఘువంశ్ ప్రసాద్ ఇటీవల కరోనా బారిన పడి [more]

కేంద్ర మాజీ మంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్ మరణించారు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. రఘువంశ్ ప్రసాద్ ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్నారు. ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తడంతో తిరిగి ఎయిమ్స్ లో చేరారు. చికిత్స పొందుతూ మరణించారు. కాగా రఘువంశ్ ప్రసాద్ ఇటీవలే ఆర్జేడీకి రాజీనామా చేశారు. లాలూకు అత్యంత సన్నిహిుతుడిగా పేరుంది. ఆయన జేడీయూలో చేరాలనుకున్నారు.
Next Story

