Tue Jan 20 2026 18:29:30 GMT+0000 (Coordinated Universal Time)
కడియం కు కరోనా పాజిటివ్
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు గన్ మెన్లు, పీఏతో సహా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో [more]
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు గన్ మెన్లు, పీఏతో సహా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో [more]

మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆయనతో పాటు గన్ మెన్లు, పీఏతో సహా ఐదుగురికి కరోనా సోకింది. దీంతో కడియం శ్రీహరి హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చేరనున్నారు. వరంగల్ జిల్లాలో కరోనా మహ్మమ్మారి ప్రజాప్రతినిధులను వదలడం లేదు. వరంగల్ మేయర్ తో పాటు ఆయనభార్కకు కూడా కరోనా సోకడంతో హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Next Story

