Tue May 14 2024 09:51:01 GMT+0000 (Coordinated Universal Time)
నామేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు పాల్గొన్నారు. కోవిడ్ నిబంధనలను అనుసరించి నామినేషన్ కార్యక్రమాన్ని వైసీపీ నిర్వహించింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గురుమూర్తి గెలుపు ఖాయమైందని చెప్పారు. అయితే మెజారిటీ ఎంతనేదే తేలాల్సి ఉందని ఆయన అన్నారు. ప్రజలు వైసీపీకి ఈ ఎన్నికల్లోనూ అండగా నిలుస్తారని మంత్రి పెద్దిరెడ్డి అభిప్రాయపడ్డారు.
Next Story