Sat May 18 2024 09:08:48 GMT+0000 (Coordinated Universal Time)
అంత్యక్రియల్లోనూ అవినీతా?
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, దోపిడీ ఆగడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు [more]
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, దోపిడీ ఆగడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు [more]
కరోనా సమయంలోనూ ఆంధ్రప్రదేశ్ లో అవినీతి, దోపిడీ ఆగడం లేదని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాతో చనిపోయిన వారికి అంత్యక్రియలు చేసేందుకు కూడా పెద్దయెత్తున డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో చావులోనూ ప్రశాంతత కరువయిందని దేవినేని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియల ఖర్చు ప్రభుత్వమే భరించాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ యధేచ్ఛగా దందా కొనసాగుతుందని దేవినేని ఉమ అన్నారు.
Next Story