Thu Jan 29 2026 13:25:24 GMT+0000 (Coordinated Universal Time)
ఘోర రైలు ప్రమాదం… ఆపేందుకు ప్రయత్నించినా?
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ పై నిద్రిస్తున్న కూలీలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే పదహారు మంది చనిపోయారు. రైలు [more]
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ పై నిద్రిస్తున్న కూలీలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే పదహారు మంది చనిపోయారు. రైలు [more]

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ట్రాక్ పై నిద్రిస్తున్న కూలీలపై నుంచి గూడ్స్ రైలు దూసుకెళ్లడంతో అక్కడికక్కడే పదహారు మంది చనిపోయారు. రైలు ఆపేందుకు లోకో పైలెట్ ప్రయత్నించినా ఫలిం లేకపోయింది. దీనిపై రైల్వే శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. అనేక మంతి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీ రైలు ప్రమాదం పై దిగ్భాంత్రి వ్యక్తం చేశారు. మృతులంతా ఛత్తీస్ ఘడ్ కు చెందిన వలసకూలీలుగా గుర్తించారు.
Next Story

