Thu Dec 18 2025 07:30:50 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 15,158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 175 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 15,158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 175 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా వైరస్ కొంత తగ్గుముఖం పడుతుంది. తాజాగా భారత్ లో 15,158 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 175 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,42,841 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,52,093 మందికి పైగానే మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 2,11,033 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,01, 79,715 కోట్ల మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

