Fri Jan 30 2026 01:22:57 GMT+0000 (Coordinated Universal Time)
రాజధాని రైతులు ఇప్పుడేం చేయాలి?
కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చెప్పింది. దీంతో గత 94 రోజుల [more]
కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చెప్పింది. దీంతో గత 94 రోజుల [more]

కరోనా వైరస్ ప్రభావంతో ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతులు లేవని చెప్పింది. దీంతో గత 94 రోజుల నుంచి దీక్షలు చేస్తున్న రైతులపై కరోనా ఎఫెక్ట్ పడింది. మంగళగిరి ప్రాంతంలోనూ కరోనా నెగిటివ్ బాధితులు ఉండటంతో పోలీసులు రాజధాని రైతులను దీక్షలు చేయవద్దని ఆంక్షలు విధించారు. రేపటి నుంచి శిబిరాల్లో గుమికూడవద్దని అధికారులు రైతులను కోరారు. దీనిపై తమ భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని రైతులు చెబుతున్నారు.
Next Story

