Fri Dec 05 2025 21:08:09 GMT+0000 (Coordinated Universal Time)
india corona : భారత్ లో పెరుగుతున్న కరోనా మరణాలు
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 666 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 666 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు భారత్ లో 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 666 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,41,08,996 కు చేరుకుంది. ఇప్పటి వరకూ భారత్ లో కరోనా కారణంగా 4,53, 708 మంది మరణించారు. భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,73,728 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,34,78,247 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

