Fri Dec 05 2025 23:17:56 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో తగ్గుతున్న యాక్టివ్ కేసులు
భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 31,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 290 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 31,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 290 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు ఈరోజు బాగా తగ్గాయి. ఈరోజు భారత్ లో 31,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 290 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,30,58,843 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,41,042 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,92,864 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,22,24,937 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

