Mon Dec 08 2025 11:57:48 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 6,151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 58 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 6,151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 58 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఈరోజు 6,151 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 58 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,32,902 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 12,167 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 69,831 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,50,904 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

