Mon Dec 08 2025 11:06:27 GMT+0000 (Coordinated Universal Time)
ఆంధ్రప్రదేశ్ లో స్వల్పంగా పెరిగి కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 3,042 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 28 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 3,042 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 28 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. 3,042 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 28 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,08,065 కు చేరుకున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా కారణంగా 12,898 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 33,230 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఆంధ్రప్రదేశ్ లో 18,61,937 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

