Tue May 07 2024 05:22:01 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 4,169 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 53 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 4,169 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 53 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 4,169 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 53 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,57,352 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 12,416 మరణించారు. ప్రస్తుతం ఏపీలో 53,880 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,91,056 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story