Mon Dec 08 2025 13:07:19 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 6,617 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 57 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 6,617 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 57 మంది మరణించారు. దీంతో ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. ఈరోజు 6,617 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 57 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 18,23,856 కి చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 12,109 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 71,466 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 17,40,281 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

