Fri Dec 05 2025 22:12:20 GMT+0000 (Coordinated Universal Time)
india corona : భారత్ లో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారత్ లో 30,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 309 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారత్ లో 30,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 309 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈరోజు భారత్ లో 30,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 309 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 33,478, 419 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,45,133 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 3,18,181 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,27,15,105 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

