Sun Mar 15 2026 23:55:58 GMT+0530 (India Standard Time)
india corona : ఈరోజు కూడా పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 320 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 320 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 35,662 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 320 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,17,390 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,44,248 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య ఇంకా 3,40,639 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,26,32,222 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

