Sat Jan 31 2026 18:27:30 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : భారత్ లో పెరుగుతున్న కేసులు.. మరణాల సంఖ్య కూడా
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 15,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,56, 813 [more]
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 15,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,56, 813 [more]

భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఒక్కరోజే 15,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,56, 813 చేరుకుంది. ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 465 మంది మృతి చెందారు. దీంతో భారత్ లో కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 15,968కి చేరుకుంది. భారత్ లో ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసులు 1,80,322 ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

