Sat Dec 06 2025 08:59:19 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో ఈరోజు పెరిగిన కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో39,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.546 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో39,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.546 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో39,097 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.546 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,93,062 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,20,016 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 4,08,977 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,05,68,079 మంది డిశ్చార్జ్ అయ్యారు.
Next Story

