Sat Dec 06 2025 00:09:18 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 509 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 509 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 46,759 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 509 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,26,49,947 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,37,370 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,59,775 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,18,52,802 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఈరోజు కూడా కేరళ రాష్ట్రంలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
Next Story

