Thu Jan 29 2026 15:56:12 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ లో మళ్లీ భయం పుట్టిస్తున్న కరోనా
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 37, 593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 648 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]
భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 37, 593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 648 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

భారత్ లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈరోజు భారత్ లో 37, 593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 648 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,50,49,234 కోట్ల కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో మంది 4,35,758 మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 3,22,327 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 3,17,16,469 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story

