Sun May 05 2024 13:19:53 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ లో క్రమేణా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 7,796 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 77 మంది మరణించారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో క్రమేణా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 7,796 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 77 మంది మరణించారు. దీంతో [more]
ఆంధ్రప్రదేశ్ లో క్రమేణా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈరోజు 7,796 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయంది. ఈరోజు 77 మంది మరణించారు. దీంతో ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 17,71,007కు కు చేరుకుంది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఏపీలో 11,629 మరణించారు. ప్రస్తుతం ఏపీోల 1,07,588 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి ఇప్పటి వరకూ 16,51,790 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story