Tue Mar 24 2026 22:39:55 GMT+0530 (India Standard Time)
స్వామి ఆశిస్సులు తీసుకున్న కేసీఆర్

తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చినజీయర్ స్వామిని కలిశారు. శనివారం ఆశ్రమానికి వచ్చిన కేసీఆర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఇద్దరు ఏకాంతంగా చర్చలు జరిపారు.
Next Story

