Fri Dec 05 2025 22:24:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు కాపు సంక్షేమ సేన నిరసనలు
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో ఈ [more]
కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో ఈ [more]

కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు చేగొండి హరిరామ జోగయ్య తెలిపారు. కాపు సంక్షేమ సేన ఆధ్వర్యంలో ఈ ఆందోళన జరుగుతుందన్నారు. ఈ మేరకు చేగొండి హరిరామ జోగయ్య ముఖ్యమంత్రి జగన్ కు లేఖ రాశారు. తమ సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని అన్ని తహసిల్దార్ కార్యాలయాల్లో ఈరోజు వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించిన ఐదు శాతం రిజర్వేషన్లను కాపులకు ఈ ప్రభుత్వం కూడా అమలు చేయాలని చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్ చేశారు.
Next Story

