Sat Dec 27 2025 04:53:01 GMT+0000 (Coordinated Universal Time)
మానవత్వం లేకుండా పోతుంది
వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులు మునిగితేనే సాయం అందిస్తారా? లేకుంటే [more]
వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులు మునిగితేనే సాయం అందిస్తారా? లేకుంటే [more]

వరద బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం విఫలమయిందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులు మునిగితేనే సాయం అందిస్తారా? లేకుంటే ఇవ్వరా? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేకుండాపోతుందన్నారు. విపత్తులు సంభవించినప్పుడు ఎలా స్పందించాలో తన ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాలని చంద్రబాబు హితవు పలికారు. హుద్ హుద్, తిత్లీ తుపాను వచ్చినప్పుడు తన ప్రభుత్వం ఎలా స్పందించిందో? బాధితులను ఎలా ఆదుకుందో తెలుసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Next Story

