Mon Mar 16 2026 12:20:14 GMT+0530 (India Standard Time)
ఇద్దరూ సీఎంలు ఒక్కటే అందుకే నేను చెప్పలేదు
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని తెలంగాణ టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కటేనని, [more]
తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని తెలంగాణ టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కటేనని, [more]

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విషయంపై ఎలాంటి ప్రకటనలు చేయవద్దని తెలంగాణ టీడీపీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక్కటేనని, భవిష్యత్తులో ఈ విషయంలో ఏదైనా జరగొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అందుకే తాను ఈ విషయంపై ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. ఈ నెలలో మహానాడును జరపాలని నిర్ణయించినట్లు చంద్రబాబు తెలిపారు. వర్చువల్ పద్ధతిలో మహానాడును ని
Next Story

