Tue Dec 30 2025 07:29:36 GMT+0000 (Coordinated Universal Time)
సీబీఐ దర్యాప్తు చేయాల్సిందే
రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని [more]
రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని [more]

రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. కనీసం తమ ఆవేదనను చెప్పుకునేందుకు కూడా వీలులేకుండా అక్రమ అరెస్ట్ లకు ప్రభుత్వం పూనుకుంటుందని చంద్రబాబు అన్నారు. అంతర్వేదిలో జరిగిన ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Next Story

