బ్రేకింగ్ : వచ్చే వారమే ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం డ్రైై రన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం నాలుగు రాష్రాలను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అసోం, పంజాబ్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ [more]
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం డ్రైై రన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం నాలుగు రాష్రాలను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అసోం, పంజాబ్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ [more]
కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం డ్రైై రన్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకోసం నాలుగు రాష్రాలను ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, అసోం, పంజాబ్ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ ను నిర్వహించనుంది. వచ్చే వారం ఈ డ్రైరన్ ను నిర్వహించనున్నారు. ఒక్కో రాష్ట్రంలో రెండు జిల్లాల్లో డ్రైరన్ ను నిర్వహించనున్నారు. టీకా పంపిణీ మొత్తంపై డ్రైరన్ ను నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి జిల్లాలో ఐదు చోట్ల ఈ డ్రైరన్ ను చేస్తారు. టీకా పంపిణీకి చేయాల్సిన కార్యక్రమాలకోసమే డ్రైరన్ ను నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లా ఆసుపత్రి, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో ఈ డ్రైరన్ ను నిర్వహిస్తున్నారు.