Fri Dec 05 2025 11:25:53 GMT+0000 (Coordinated Universal Time)
ఒక్కొక్క కుటుంబానికి కోటి ఎక్స్ గ్రేషియో ఇవ్వాలి
ఏపీ సెక్రటేరియట్ లో కరోనా బారిన పడి ఉద్యోగులు మరణిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సెక్రటేరియట్ [more]
ఏపీ సెక్రటేరియట్ లో కరోనా బారిన పడి ఉద్యోగులు మరణిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సెక్రటేరియట్ [more]

ఏపీ సెక్రటేరియట్ లో కరోనా బారిన పడి ఉద్యోగులు మరణిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. సెక్రటేరియట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలని అనేక రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నా జగన్ పట్టించుకోవడం లేదని అశోక్ బాబు అన్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి పది మంది ఉద్యోగులు మరణించారని, మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికీ కోటి రూపాయల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు.
Next Story

