Wed May 15 2024 21:25:34 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం… వాటి గుర్తింపును?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 259 పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి వాటి [more]
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 259 పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి వాటి [more]
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 259 పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2020-21 విద్యాసంవత్సరం నుంచి వాటి గుర్తింపు నిలిపివేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వసతుల ఏర్పాటు విషయంలో ఎన్ని మార్లు హెచ్చరించినా చర్యలు తీసుకోలేదని, అందుకే ఆ పాఠశాలల గుర్తింపును రద్దు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. గుర్తింపు రద్దు చేసిన పాఠశాలల వివరాలను వెబ్ సైట్ లో ఉంచామని ప్రభుత్వం తెలిపింది.
Next Story