Thu Jan 29 2026 15:26:46 GMT+0000 (Coordinated Universal Time)
సీఎంను పదవి నుంచి తొలగించాలా? సుప్రీంకోర్టులో?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ [more]

ఏపీ ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాయడంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. సీఎంను పదవి నుంచి తప్పించాలన్న పిటీషన్ అర్హత లేనిదిగా ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై మరో బెంచ్ విచారణ చేస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మీడియాకు లేఖ విడుదల చేయడంపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్ కోరారు. అయితే గ్యాగ్ ఆర్డర్ ఎత్తివేసిన తర్వాత ఇది ఎలా సాధ్యమవుతుందని ధర్మాసనం ప్రశ్నించింది.
Next Story

