Wed May 15 2024 15:06:31 GMT+0000 (Coordinated Universal Time)
స్పీడ్ పెంచిన ఏసీబీ… ఈఎస్ఐ స్కామ్ లో?
ఈఎస్ఐ స్కామ్ లో మరింత దూకుడును ఏసీబీ ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో రెండు బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఈ కుంభకోణంలో కొందరు సచివాలయ ఉద్యోగుల పాత్ర [more]
ఈఎస్ఐ స్కామ్ లో మరింత దూకుడును ఏసీబీ ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో రెండు బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఈ కుంభకోణంలో కొందరు సచివాలయ ఉద్యోగుల పాత్ర [more]
ఈఎస్ఐ స్కామ్ లో మరింత దూకుడును ఏసీబీ ప్రదర్శిస్తుంది. ఇప్పటికే ఏపీ, తెలంగాణలో రెండు బృందాలు విచారణ జరుపుతున్నాయి. ఈ కుంభకోణంలో కొందరు సచివాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు కూడా ఏసీబీ గుర్తించింది. ఏసీబీ అధికారులు సచివాలయం ఉద్యోగులను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించి ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరో 12 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఈరోజు, రేపట్లో మరికొందరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసే అవకాశముంది.
Next Story