మూడు రాజధానులు.. మూడు వారాలు
మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం హైవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి పూర్తి స్థాయి [more]
మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం హైవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి పూర్తి స్థాయి [more]
మూడు రాజధానుల అంశంపై ఏపీ ప్రభుత్వం హైవర్ కమిటీని నియమించింది. జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెంట్ గ్రూపు నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక ఇచ్చేందుకు హైవర్ కమిటీని జగన్ ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాధరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతంరెడ్డి, కురసాల కన్నబాబు, మేకతోటి సుచరిత, ఆదిమూలపు సురేష్, మోపిదేవి వెంకటరమణ, కొడాలి నాని, పేర్ని నానితో పాటు ముఖ్య అధికారులు కూడా ఉన్నారు. హైవర్ కమిటీకి చీఫ్ సెక్రటరీ నేతృత్వం వహించనున్నారు. ఈ కమిటీ మూడు వారాల్లోగా నివేదిక అందించాలని ప్రభుత్వం ఆదేశించింది.