Sat May 04 2024 11:58:23 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రివర్గ సమావేశంలో జగన్
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో పలుకీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా విశాఖలో పరిపాలన రాజధాని [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో పలుకీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా విశాఖలో పరిపాలన రాజధాని [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ నెల 19వ తేదీన జరగనుంది. ఈ సమావేశంలో పలుకీలక అంశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చర్చించనున్నారు. ప్రధానంగా విశాఖలో పరిపాలన రాజధాని శంకుస్థాపన, పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రెండు అంశాలు న్యాయపరమైన చిక్కులు ఉండటంతో దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న దానిపై జగన్ మంత్రి వర్గ సహచరులతో చర్చించనున్నారు. వీటితో పాటు అమరావతి అభివృద్ధిపైనా మంత్రి వర్గ సమావేశం చర్చించనుంది.
Next Story