ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 8వ తేదీన మంత్రుల ప్రమాణస్వీకారం ఉంటుంది. సచివాలయం పక్కన ఉన్న స్థలంలో ఆ రోజు ఉదయం 9.15 గంటలకు మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అదే రోజు ఉదయం జగన్ సచివాలయంలో మొదటిసారి అడుగుపెట్టనున్నారు. ఉదయం 8.42 గంటలకు సచివాలయంలో జగన్ పూజలు నిర్వహించనున్నారు. 8.50 గంటలకు తొలి ఫైల్ పై సంతకం చేస్తారు. 9.10 గంటలకు సచివాలయ ఉద్యోగులతో సమావేశం కానున్నారు. మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం అదే రోజు క్యాబినెట్ భేటీ జరగనునుంది.
Thu May 19 2022 18:09:46 GMT+0000 (Coordinated Universal Time)
సంబందిత వార్తలు
తాజా వార్తలు

by Telugupost Network19 May 2022 2:44 PM GMT

by Telugupost Network19 May 2022 1:12 PM GMT

by Telugupost Network19 May 2022 11:43 AM GMT
టాప్ స్టోరీస్

ఆ జిల్లాపై జగన్ స్పెషల్ ఫోకస్.. టీడీపీ కంచుకోటలపై గురి
by C. Sandeep Reddy19 May 2022 8:00 AM GMT

26న హైదరాబాద్కు రానున్న ప్రధాని మోదీ.. షెడ్యూల్ ఏమిటంటే..!
by Telugupost Network19 May 2022 7:09 AM GMT

జగన్ వస్తున్నారా ? తెలంగాణ నేతల్లో కొత్త అనుమానాలు
by C. Sandeep Reddy19 May 2022 3:59 AM GMT

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వీరే
by Telugupost Network18 May 2022 12:27 PM GMT

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లిఫ్ట్ లో మహిళ ముందు యువకుడి పాడు పని
by Telugupost Network18 May 2022 8:42 AM GMT

కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాకిచ్చిన హార్దిక్
by Telugupost Network18 May 2022 8:37 AM GMT