Fri Jan 30 2026 05:36:27 GMT+0000 (Coordinated Universal Time)
మోడీతో ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆయన మూడు రోజుల పాటు భారత్ లో [more]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆయన మూడు రోజుల పాటు భారత్ లో [more]

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మూడు రోజులు భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఆయన మూడు రోజుల పాటు భారత్ లో పర్యటిస్తారు. అహ్మదాబాద్, ఢిల్లీ, ఆగ్రా ప్రాంతాల్లో ట్రంప్ పర్యటన ఖారరయింది. అహ్మదాబాద్ లో ట్రంప్, ప్రధాని నరేంద్రమోడీ ర్యాలీకి భారీ ఏర్పాటు చేయనున్నారు. భారత పార్లమెంటును ఉద్దేశించి ట్రంప్ ప్రసంగించనున్నారు. నవంబరునెలలో అమెరికా అధ్యక్ష్య ఎన్నికలు ఉండటంతో ట్రంప్ ఇండియా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

