Mon Mar 16 2026 19:21:57 GMT+0530 (India Standard Time)
నిమ్మగడ్డ ను కలిసిన సీఎస్.. పరిషత్ ఎన్నికలపైనే
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఈ [more]
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఈ [more]

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఆదిత్యానాధ్ దాస్ సమావేశమయ్యారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను త్వరగా ప్రారంభించాలని ఈ సందర్భంగా సీఎస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కోరారు. ఆ ఎన్నికలు పూర్తయితే వెంటనే కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టాల్సి ఉంటుందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సూచించారు. ఈ భేటీలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కూడా పాల్గొన్నారు.
Next Story

