Wed Jan 28 2026 15:52:57 GMT+0000 (Coordinated Universal Time)
నేటి నుంచి ఏపీలో పాఠశాలలకు సెలవులు
నేటి నుంచి ఏపీ లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ సెలవులు ప్రకటస్తున్నట్లు [more]
నేటి నుంచి ఏపీ లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ సెలవులు ప్రకటస్తున్నట్లు [more]

నేటి నుంచి ఏపీ లో పాఠశాలలకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకూ సెలవులు ప్రకటస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి, ఇంటర్ పరీక్షలు యధాతధంగా జరుగుతాయని ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకునట్లు ఆదిమూలపు సురేష్ చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
Next Story

