Wed Jan 28 2026 23:48:57 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో నైతిక విజయం మాదే
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీయే గెలిచిందని ప్రజలు అనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ దొంగ ఓట్లు, దొంగ నోట్లతో గెలిచిందని ఆయన అన్నారు. [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీయే గెలిచిందని ప్రజలు అనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ దొంగ ఓట్లు, దొంగ నోట్లతో గెలిచిందని ఆయన అన్నారు. [more]

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీయే గెలిచిందని ప్రజలు అనుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ దొంగ ఓట్లు, దొంగ నోట్లతో గెలిచిందని ఆయన అన్నారు. దొంత కంపెనీలు పెట్టి వేలకోట్లు దోచినట్లు దొంగఓట్లతో తిరుపతిలో వైసీపీ గెలిచిందన్నారు. నైతికంగా తమదే గెలుపని అచ్చెన్నాయుడు అన్నారు. గెలిచామన్న సంతోషం వైసీపీ నేతల మొహాల్లో కన్పిచడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. వైసీపీ నేతల మదాన్ని తిరుపతి ప్రజలు అణిచి వేశారని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story

