Fri Dec 05 2025 23:01:44 GMT+0000 (Coordinated Universal Time)
వారంతా రోడ్డున పడ్డారు జగన్
కరోనా వైరస్ వ్యాప్తితో ఉపాధి రంగంలో కార్మికులు రోడ్డు మీద పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దాదాపు 40 లక్షల మంది భవన నిర్మాణ [more]
కరోనా వైరస్ వ్యాప్తితో ఉపాధి రంగంలో కార్మికులు రోడ్డు మీద పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దాదాపు 40 లక్షల మంది భవన నిర్మాణ [more]

కరోనా వైరస్ వ్యాప్తితో ఉపాధి రంగంలో కార్మికులు రోడ్డు మీద పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. దాదాపు 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉపాధి కోల్పోయారన్నారు. కార్మికులకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇక అవుట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి చెప్పనవసరం లేదని అచ్చెన్నాయుడు అన్నారు.
Next Story

