Thu Jan 29 2026 02:37:54 GMT+0000 (Coordinated Universal Time)
వారందరికీ జగన్ క్షమాపణ చెప్పాల్సిందే
నేటి భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. [more]
నేటి భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. [more]

నేటి భారత్ బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేయడం, రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలను తేవడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు. వైసీపీ బంద్ విషయంలో డ్రామాలాడుతుందన్నారు. వ్యవసాయ బిల్లులకు పార్లమెంటులో వైసీపీ ఎందుకు మద్దతిచ్చిందో చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. దేశంలోని రైతులందరికీ జగన్ క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు.
Next Story

