Thu Jan 29 2026 02:37:54 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ అరాచకాలకు అంతేలేదా?
వైసీపీ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను బెదిరించి లొంగదీసుకుని పార్టీలోకి చేర్చుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎవరిని చేర్చుకున్నా [more]
వైసీపీ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను బెదిరించి లొంగదీసుకుని పార్టీలోకి చేర్చుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎవరిని చేర్చుకున్నా [more]

వైసీపీ అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతలను బెదిరించి లొంగదీసుకుని పార్టీలోకి చేర్చుకుంటున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎవరిని చేర్చుకున్నా ప్రజలు తమ వైపే ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. అధికార బలంతో ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని చెప్పారు. వైసీపీ నేతలను ప్రజలు చెప్పులతో కొట్టి తరిమేసే రోజు వస్తుందని అచ్చెన్నాయుడు చెప్పారు.
Next Story

