Fri May 17 2024 12:14:54 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : తొలి రౌండ్ నుంచే
తొలి రౌండ్ నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతోంది. 55 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి [more]
తొలి రౌండ్ నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతోంది. 55 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి [more]
తొలి రౌండ్ నుంచే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతోంది. 55 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందంజలో ఉంది. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉన్నారు. ఢిల్లీ వాయవ్య, ఈశాన్య ప్రాంతంలో బీజేపీ కొంత మెరుగైన ఫలితాలు సాధించింది. బీజేపీ కేవలం పదిహేను స్థానాలకే పరిమితమయ్యే అవకాశముంది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంలో సంబరాలు ప్రారంభమయ్యాయి. మూడోసారి ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకరం చేయనున్నారు. కేజ్రీవాల్ విడుదల చేసిన గ్యారంటీ కార్డు సత్ఫలితాలనిచ్చిందంటున్నారు.
Next Story